భారతదేశం, ఫిబ్రవరి 10 -- విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని యూనిట్కు రూ.3.90కి తగ్గించాలన్నారు. ట్రూడౌన్ ఫలితాలు ప్రజలకే అందేలా చూడాలని చెప్పారు. వ... Read More
భారతదేశం, ఫిబ్రవరి 10 -- మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం శ్రీశైలం ఆలయంలో జనసమూహాన్ని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. వేలాది మంది శివభక్తులు మల్లన్న దర్శన... Read More
భారతదేశం, ఫిబ్రవరి 10 -- తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే బీఆర్ఎస్లోని అగ్రనేతలను సిట్ విచారణ చేసింది. అయితే తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్పై సంచలన ... Read More
భారతదేశం, ఫిబ్రవరి 10 -- రానున్న మహా శివరాత్రి పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలం సహా వివిధ శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ, వసతులు, ఏర్పాట్లపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వీడ... Read More
భారతదేశం, ఫిబ్రవరి 10 -- సొంత చెల్లినే ఓ వ్యక్తి వివాహం చేసుకున్నాడు. వివాహానికి ముందు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసి.. ఆమెను బెదిరిస్తూ.. ఈ దారుణాలు చేశాడు. అంతేకాద... Read More
భారతదేశం, ఫిబ్రవరి 10 -- మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఫిబ్రవరి 11న సెలవు దినంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ఫ్యాక్ట... Read More
భారతదేశం, ఫిబ్రవరి 10 -- బ్రిటిష్ కౌన్సిల్ 2026-27 విద్యా సంవత్సరానికి STEM(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్)లో మహిళలకు బ్రిటిష్ కౌన్సిల్ స్కాలర్షిప్ల కోసం మహిళల నుండి దరఖాస్తులను ఆహ్వా... Read More
భారతదేశం, ఫిబ్రవరి 10 -- తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో ఈడీ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో భారీగా ఆర్థిక అక్రమాలు, మనీ లాండరింగ్ జరిగినట్టుగా సిట్ విచారణలో తేలింది. దీంతో పీఎంఎల్ (Preven... Read More
భారతదేశం, ఫిబ్రవరి 9 -- భూపాలపల్లి జిల్లా చెల్పూర్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. పేదల సంక్షేమం, భద్రత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం ... Read More
భారతదేశం, ఫిబ్రవరి 9 -- ఆంధ్రప్రదేశ్లో ఓడరేవుల అభివృద్ధిపై లోక్సభలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పలు ప్రశ్నలు అడిగారు. దీనికి కేంద్ర మంత్రి సర్బానందా సోనోవాల్ సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో నాలు... Read More